Tag:rohit sharma

గంభీర్ తలొగ్గే వ్యక్తి కాదు: రోహిత్

భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir)పై టీమిండియా టెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గంభీర్ తలొగ్గే వ్యక్తి కాదంటూ చెప్పుకొచ్చాడు రోహిత్. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు...

తన రిటైర్మెంట్‌కు అసలు కారణం చెప్పిన ధావన్

టీమిండియా స్టార్ బ్యాటర్ శిఖర్ ధావన్(Shikhar Dhawan).. తన రిటైర్మెంట్‌ వెనక్కున్న అసలు కారణాన్ని ఎట్టకేలకు వెల్లడించాడు. ఆగస్టు నెలలోనే అంతర్జాతీయంతో సహా దేశవాళీ క్రికెట్‌కు కూడా ధావన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే...

రాహుల్‌కి అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది: ఆకాష్

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ రాహుల్‌కు అన్యాయం జరిగిందని, అతడికి కుదురుకోవడానికి ఇంకాస్త సమయం ఇచ్చి ఉంటే అద్భుత ప్రదర్శన...

ధోనీ, కోహ్లీ కన్నా రోహిత్ బెటర్: అశ్విన్

ధోనీ, కోహ్లీ, రోహిత్.. ముగ్గురు కెప్టెన్సీల్లో టీమిండియాకు ఆడిన ఆటగాళ్లలో స్పిన్నర్ రవిచంద్ర అశ్విన్(Ashwin) ఒకడు. తాజాగా ఈ ముగ్గురు కెప్టెన్సీ విధానంపై అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ముగ్గురులోకి రోహిత్ కెప్టెన్సీలో...

2027 వరల్డ్ కప్‌లో కోహ్లీ, రోహిత్.. గంభీర్ ఏమన్నాడంటే..!

టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్(Gautam Gambhir) తొలిసారి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా 2027 వరల్డ్ కప్‌లో రోహిత్, కోహ్లీ స్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఏమైనా...

T20 World Cup | టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ప్రకటన

త్వరలో అమెరికా, వెస్టిండీస్‌ వేదికల్లో జరిగే టీ20 ప్రపంచకప్‌ కోసం భారత జట్టు(T20 World Cup)ను బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వైస్‌ కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యాను...

Shubman Gill | 255 పరుగుల ఆధిక్యంలో భారత్.. రోహిత్, గిల్ సెంచరీలు..

భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న చివరి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 473 పరుగుల భారీ స్కోర్ చేసింది. దీంతో...

IND vs ENG | ముగిసిన రెండో రోజు ఆట.. భారత్‌కు ధీటుగా బదులిస్తున్న ఇంగ్లాండ్.. 

IND vs ENG | రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్టులో భారత్ జట్టుకు ఇంగ్లాండ్‌ ధీటుగా సమాధానమిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సరికి ఇంగ్లీష్ టీమ్ రెండు వికెట్ల నష్టానికి 207...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...