RTC BUS: ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సులో సడన్గా మంటలు చెలరేగాయి. కృష్ణా జిల్లాలోని పెదపారుపూడి మండలం పులవర్తిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సులో మంటలను గమనించిన...
ప్రయాణికులకు మరోసారి షాక్ ఇచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ సిద్ధమవుతోంది. ఇటీవలే డీజిల్, పెట్రోల్, నూనె, గ్యాస్ ధరలు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా..తాజాగా టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు భారీ షాక్...
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ప్రజలను ఆనందపరుస్తున్నాడు. ఇప్పటికే ఎన్నో ఆఫర్స్ ప్రకటించి ప్రజలను కొంత ఆదుకున్నాడు. తాజాగా...
ఏపీలో ఏప్రిల్ 27 నుంచి మే 9 తేదీ వరకు టెన్త్ క్లాస్ ఆన్వల్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఏపీఎస్ ఆర్టీసీ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పదో తరగతి విద్యార్థుల పరీక్షలకు...
ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ గా సీనియర్ ఐపీఎస్ ద్వారకా తిరుమలరావును ఏపీ ప్రభుత్వం నియమించిన దగ్గరి నుండి ప్రజలను ఆదుకోవడం కోసం ఎన్నో శుభవార్తలు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకొచ్చాడు. రెండు రోజుల కిందట...
ప్రస్తుతం డీజిల్ ధరలు పెరగడంతో ప్రతి ఒక్కరిపై అదనపు భారం పడనుంది. దాంతో టి.ఎస్ . ఆర్టీసీ డీజిల్ సెన్ విధింపుపై ప్రత్యామ్నాయ లేక రాసారు. అంతేకాకుండా దీనికి ప్రజలు కూడా సహకరించాలని...
ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన తరువాత సజ్జనార్ తన మార్క్ చూపిస్తున్నారు. ఇప్పటికే చాలా ఆఫర్లు, వినూత్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ ఆర్టీసీని ఎలాగైనా లాభాల బాటలో ఉంచాలని అహర్నిశలు కష్టపడుతున్నారు. తాజాగా...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...