తెలంగాణలో కరోనా విజృంభిస్తుంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుంది. ఒక వైపు కరోనా, మరో వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి చాపకింది నీరులా వ్యాపిస్తుంది. కాగా గత...
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. తమిళనాడులో 1 నుండి 8 తరగతుల పాఠశాలలు జనవరి 10,...
విద్యా సంస్థల్లో కొవిడ్ వ్యాప్తిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పాఠశాలల్లో పకడ్బందీగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ విషయంలో ఎలాంటి...
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం, లాక్డౌన్ ఎత్తివేతతో అన్ని కేటగిరీల విద్యా సంస్థలను పూర్తిస్థాయి సన్నద్థతతో జూలై 1 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం విద్యాశాఖను ఆదేశించింది.పూర్తిస్థాయి సన్నద్థతతో జులై 1 నుంచి...
ఈ కరోనా లాక్ డౌన్ వల్ల దాదాపు మార్చి నుంచి స్కూళ్లు కాలేజీలు లేవు, దీంతో విద్యార్దులు ఇంటిలోనే ఉంటున్నారు, ఇక డిజిటల్ క్లాసులు కొన్ని స్కూళ్లు స్టార్ట్ చేశాయి, అయితే జూన్...
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు అవుతోంది, అయితే ఈ సమయంలో పరీక్షలు జరుగక విద్యార్దులు ఇబ్బంది పడ్డారు, అయితే పదో తరగతి పరీక్షలపై ఎప్పుడు నిర్వహించేది ఆయా రాష్ట్రాలు...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...