తెలంగాణ కొత్త సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారోత్సవ సభ జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను చకాచకా జరుగుతున్నాయి.స్టేడియానికి...
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi) తెలంగాణ ప్రజలకు వీడియో సందేశం పంపారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని తెలిపారు. రాష్ట్రంలో మార్పు కావాలంటే...
వైఎస్సార్టీపీ(YSRTP)ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడంపై చర్చలు తుది దశకు వచ్చాయని వైఎస్ షర్మిల(YS Sharmila) తెలిపారు. తన అనుచరులతో చర్చించిన తర్వాతే విలీనంపై తుది నిర్ణయం ప్రకటిస్తానని స్పష్టంచేశారు. త్వరలోనే మీడియాకు...
ముఖ్యమంత్రి కేసీఆర్ పై వైఎస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఉదయం ఢిల్లీలో షర్మిల కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ, నాయకుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు....
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ చాలా గ్యాప్ తర్వాత టూర్ లో కనిపించారు. తాజాగా శనివారం శ్రీనగర్లోని నైజీన్ సరస్సులో ఆమె బోటు షికారు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో...
ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) దూకుడు పెంచింది. సభలు, డిక్లరేషన్లతో హైస్పీడ్ మెయింటైన్ చేస్తోంది. ఈ క్రమంలోనే అగ్రనాయకులు రాష్ట్ర పర్యటనలను సైతం ఖరారు చేస్తోంది. తాజాగా.. ఈ నెల 26...
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Shivakumar) భావోగ్వేగానికి గురయ్యారు. కర్ణాటకలో విజయం సాధించి ఇస్తానని సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక...
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi)పై కేంద్ర ఎన్నికల సంఘానికి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం, సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదని కర్నాటక ఎన్నికల సందర్భంగా...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...
మయన్మార్(Myanmar) లో భూకంపం బీభత్సం సృష్టించింది. శనివారం 7.7 తీవ్రతతో సంభవించిన ప్రకృతి విపత్తు కారణంగా ఆ దేశంలో భారీగా ఆర్థిక నష్టంతో పాటు ప్రాణనష్టం...