Tag:STATES

వరదలకు కొట్టుకుపోయిన ఆలయం..ఎక్కడో తెలుసా?

రెండు తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ వరదలకు లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తాజాగా గోదావరి వరదలో ఆలయం ఒకటి కొట్టుకుపోతున్న వీడియో సామాజిక...

ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే..

ప్రస్తుతం కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం పావులు కదుపుతుంది. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రధాని మోడీతో జులై 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ...

ముగియనున్న జీఎస్టీ పరిహారం గడువు..కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అందించే జీఎస్టీ పరిహారం గడువు 2022, జూన్​తో ముగియనుంది. ఈ క్రమంలో మరో ఐదేళ్లపాటు పొడిగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు డిమాండ్​ చేశాయి. కొవిడ్​-19 మహమ్మారి కారణంగా రాష్ట్రాల ఆర్థిక...

రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్..అవసరమైతే నైట్‌ కర్ఫ్యూ..!

ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ పై కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతున్న తరుణంలో రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒమైక్రాన్ వేరియంట్ విస్తరిస్తుండటం,...

వారికి కేంద్రం గుడ్​న్యూస్..మార్చి వరకు ఫ్రీ

దేశంలోని పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలను అందించే..ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన"ను (పీఎంజీకేఏవై) వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో...

ఈ రెండు రాష్ట్రాలపై స్పాట్ పెట్టిన బీజేపీ

బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో బీజేపీ ఊపుమీద ఉంది... ఇక ఇదే ఊపుమీద వచ్చే ఏడాదిలో జరిగే ఎన్నికలపై కూడా దృష్టి పెట్టనుందని వార్తలు వస్తున్నాయి... ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు...

దేశంలో కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న రాష్ట్రాలు ఇవే…

భారత్ కరోనా వైరస్ విజృంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే... రోజు రోజుకు కరోనా కేసులు రికార్డ్ స్థాయిలో నమోదు అవుతున్నాయి... అయితే రికవరీ శాతం క్రమక్రమంగా మెరుగుపడుతుండటంతో ఉపశమనిస్తోంది... ప్రస్తుతం దేశంలో 41,12,552 మంది...

ఇప్పటి వరకు మన దేశంలో కరోనా మరణాలు లేని రాష్ట్రాలు ఇవే..

మన దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే... ఈ మాయదారి మహమ్మారిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నా కూడా డ్రాగన్ మాత్రం చాపకింద నీరులా విస్తరిస్తోంది... ఈ...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...