ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఒక వార్త హల్ చల్ చేస్తోంది... 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది తమ్ముళ్లు తమ రాజకీయ భవిష్యత్ ను...
2019 ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి తర్వాత పార్టీ పరిస్థితి దారుణంగా తయారయింది . ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు వైసీపీ లోకి వలసలు ప్రారంభించారు . చంద్ర బాబు కూడా...
గత వారం రోజుల క్రితం వరకు ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల విషయం హాట్ టాపిక్గా నడిచింది. కానీ ఆ మూడు రాజధానుల బిల్లుని, సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు బిల్లలను ఇప్పటికే అసెంబ్లీలో...
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పరిరక్షణ అంటూ పెయిడ్ ఆర్టిస్టులను రంగంలోకి దించారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు... ధర్నాలు, దీక్షల నాటకాలాడాడు. జోలె పట్టి చందాలకు తిరిగారని ఆరోపించారు. ఇప్పుడవన్నీ వదిలేసి...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకునేందుకు సిద్దమయ్యారు... అయితే పార్టీ రూల్స్ అండ్ రెగ్యూలేషన్ ప్రకారం...
తెలుగుదేశం పార్టీకి ఓ పక్క స్టేట్ వైడ్ పాజిటీవ్ పవనాలు రావు అని చెబుతున్నారు దీనికి ప్రామాణికంగా సర్వేల ద్వారా రావు అని చెబుతున్నారు, కాని కొన్ని జిల్లాల్లో మాత్రం...
తెలుగుదేశం పార్టీ తరపున ఈసారి ఎన్నికల్లో నిలబడిన అభ్యర్దులకు ఇది దారుణమైన అగ్ని పరీక్ష అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ముఖ్యంగా ఎలాంటి సర్వేలు వస్తున్నా అన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి.. అంటే...
ఎన్నికల ఫలితాలు విడుదల అవ్వడానికి ఇంకా నెల రోజులు పైనే సమయం ఉంది.... ఈక్రమంలో అధికార నాయకులు మరోసారి తమదే విజయం అని అంటుంటే ప్రతిపక్షాలు బైబై బాబు అధికారం వైసీపీదే అని...
20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టచ్ చేస్తే మాడి...
లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. కాంగ్రెస్లో చేరేందుకు...
తల్లి విజయమ్మకు ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల భావోద్వేగంతో శుభాకాంక్షలు తెలిపారు. "అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు. నాకు జన్మనిచ్చి.. ఈ జన్మకు సార్థకత చేకూర్చుకోవడానికి నాకు...