గత టీడీపీ ప్రభుత్వం, టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు సొంత నియోజకవర్గం అయిన కుప్పంలో ప్రతిసారీ...
తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బస్సు యాత్ర(TDP Bus Tour)లో విషాదం చోటుచేసుకుంది. ప్రస్తుతం పిడుగు రాళ్ల మండలంలో బుధవారం ఈ బస్సు యాత్ర జరిగింది. అయితే, మాజీ ఎమ్మెల్యే యరపతినేని...
అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్కు(Ushasri Charan) సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగిలింది. ఆమెకు వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గం నేతలు సమావేశమయ్యారు. మంత్రి పని తీరును నిరసిస్తూ...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేత మాజీ ఎంపీ సబ్బం హరి నివాసానికి చెంది ప్రహారి గోడను ఈరోజు తెల్లవారు జామున తొలగించిన సంగతి తెలిసిందే... ఈ సందర్భంగా అధికారులపై ఆయన...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...