మంత్రి ఉషశ్రీ చరణ్‌కు వ్యతిరేకంగా అసమ్మతి వర్గం భేటీ

-

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం ఎమ్మెల్యే, మంత్రి ఉషశ్రీ చరణ్‌కు(Ushasri Charan) సొంత నియోజకవర్గంలోనే అసమ్మతి సెగ తగిలింది. ఆమెకు వ్యతిరేకంగా పార్టీలోని అసమ్మతి వర్గం నేతలు సమావేశమయ్యారు. మంత్రి పని తీరును నిరసిస్తూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి తిప్పేస్వామి ఇంట్లో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు భేటీ అయినట్లు సమాచారం. ఈ సమావేశంలో మండలస్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు తెలుస్తోంది. పార్టీలో తమను అవమానిస్తున్నారని, ఏ కార్యక్రమానికీ ఆహ్వానించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన ఆమె వైసీపీ కార్యకర్తలను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ అనూహ్య పరిణామాలు వైసీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.

Read Also:
1. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘OG’ అప్‌డేట్

Read more RELATED
Recommended to you

Latest news

Must read

‘మరోసారి బీసీలను మోసం చేసేందుకు రేవంత్ సర్కార్ కుట్ర’ 

సమగ్ర కులగణన జరిపి, స్థానిక సంస్థల్లో బి.సి లకు 42 శాతం...

Group 1 Mains: తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఎగ్జామ్స్ షెడ్యూల్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్...