2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో చాలామంది నేతలు ఇతర పార్టీల్లో చేరుతున్నారు... దీంతో సైకిల్ తొక్కేవారి సంఖ్య క్రమ క్రమంగా తగ్గుతోంది...ఇప్పటికే సుజానా సీఎం రమేష్ వంటి టీడీపీ బడానేతలు...
టీడీపీలో వంశీ రేపిన చిచ్చు ఇంకా ఆరేలా లేదు, అయితే వంశీ దారిలో మరికొందరు టీడీపీకి గుడ్ బై చెబుతారు అని వార్తలు వినిపిస్తున్నాయి, అయితే వంశీ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు...
తెలుగుదేశం పార్టీకి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చేరిక ఇక లాంఛనమే అని వార్తలు వస్తున్నాయి ..ఆయన వైసీపీ వైపు చూడటం లేదు, బీజేపీలోకి వెళ్లాలి అని భావిస్తున్నారు.. అయితే...
బీజేపీ నాయకులు మీడియా సమక్షంలో సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే... ఇటీవలే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి తమతో టీడీపీ ఎమ్మెల్యేలు 20 మంది అలాగే వైసీపీ ఎమ్మెల్యేలు వారితో పాటు...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నేడు అమరావతిలో పర్యటించిన సంగతి తెలిసిందే... ఈ పర్యటనలో ఆయనకు చేదు అనుభూతి ఎదురైంది... రాజధాని రైతులు అలాగే రాజధాని కూలీలు చంద్రబాబు పర్యటనకు వ్యతిరేకంగా నినాదాలు చేయడమే...
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.... మహాత్మాజ్యోతిరావు పూలే వర్థంతి పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలపై పలు వ్యాఖ్యలు చేశారు...
కాంగ్రెస్ పార్టీకి...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎఫెక్ట్ తో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యూటర్న్ తీసుకున్నారు... ఇటీవలే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ స్కూల్లకు...
మానవ హక్కుల సంఘం బృందం రాష్ట్రానికి వచ్చిన తరువాత కూడా వైసీపీ నాయకులకు బుద్ధి మారడం లేదని మాజీ మంత్రి లోకేశ్ ఆరోపించారు.... టీడీపీకి ఓటు వేసారు అన్న అక్కసుతో 60 మంది...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...