ఏపీ రాజకీయాల్లో వల్లభనేని వంశీ రేపిన చిచ్చు ఇంకా ఆగేలా లేదు... జూనియర్ ఎన్టీఆర్ వార్తలు రావడం ఆయన గురించి కామెంట్లు చేయడంతో ఇప్పుడు ఈ అంశం మరింత రచ్చ లేపింది,...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప జిల్లాలో పర్యటించనున్నారు ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక...
మున్సిపల్ ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలి అని వైసీపీ ప్లాన్ అనేది తెలుగుదేశం నేతలు చేస్తున్న ఆరోపణలు, అయితే అలాంటి నేతలు పార్టీని వీడిపోయే నాయకులు...
తెలుగుదేశం పార్టీలో జేసీ కుటుంబం ఇప్పుడు ఉంటుందా ఉండదా అనేది చర్చ జరుగుతోంది, ముఖ్యంగా టీడీపీకి ఇప్పుడు వచ్చిన సంక్షోభం కొందరు నేతలకు టెన్షన్ పెట్టిస్తోంది.. అనంత జిల్లాని ఏలిన నేత గా...
తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ కు అప్పగించాలి ఆయనే పార్టీని కాపాడాలి అని కొందరు నేతలు చేస్తున్న కామెంట్లపై ముఖ్యంగా టీడీపీలో విమర్శలు వస్తున్నాయి.. ఇంత కాలం చంద్రబాబు పార్టీని ముందుకి నడిపించారు.. అధికారంలో...
ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు నారాలోకేశ్ తర్వాత ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న యాక్టివ్ గా కనిపిస్తున్నారు... రాష్ట్రంలో జరుతున్న కరెంట్ ఇష్యూస్ పై స్పందిస్తూ తమదైన శైలిలో విమర్శలు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారని లోకేశ్ అన్నారు. కొద్దికాలంగా పెంచుకుంటూ పోతూ, ఉల్లిధర 100 చేసి సెంచరీకొట్టారని ఎద్దేవా చేశారు...
అలాగే...
2019 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గాను వైసీపీ 151 టీడీపీ 23 జనసేన పార్టీ 1...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...