మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ కార్యక్రమంలో భాగంగా హెలికాప్టర్ ప్రమాదంలో నల్లమల పావురాలగుట్టలో మృతి చెందిన సంగతి తెలిసిందే... ఈ పావురాల గుట్టమీద మాంసపు ముక్కలను...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మాజీ టీడీపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం...
ప్రస్తుతం ప్రతిపక్ష టీడీపీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకుండా కేవలం బీజేపీపైనే ఫోకస్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎలాగైన 2024లో పట్టు సాధించుకోవాలని చూస్తు బీజేపీకి జగన్...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో సరికొత్త నిర్ణయాలు తీసుకునే పనిలో బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడు...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు ఎమ్మెల్యేలకు దమ్ముంటే ప్రస్తుతం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నేతలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పండని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు.
టీడీపీ...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై అలాగే..ఇటీవలే గ్రామ వాలంటీర్ గా నియమితులు అయిన అభ్యర్థులపై నిప్పులు చెరిగారు... ప్రజలపై ఇష్టాను సారం...
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో చేరిన తర్వాత ఆ పార్టీకి చెందిన చాలామంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే... తాజాగా వీరందరు అజ్ఞాతం వీడి ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు... ఇఫ్పటికే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మెహన్ రెడ్డి సర్కార్ టీడీపీకి అల్టిమేటమ్ జారీ చేసింది. గత ప్రభుత్వం తరపున వర్ల రామయ్య ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నారు... అయితే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...