ఇటీవలే పెద్ద సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు గ్రామ సచివలాయం కోసం రాసిన పరీక్ష పత్రాలు లీక్ అయ్యాయని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలపై ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం...
తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి.... ఈ పేరు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమే... 1985 లో రాజకీయ అరంగేట్రం చేసినప్పటినుంచి 2014 ఎన్నికల వరకు తాడిపత్రిని తన అడ్డాగా...
2019 ఎన్నికల్లో తెలుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే.. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం ఎదుర్కోవడంతో చంద్రబాబు నాయుడు ప్రస్తుతం...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తన వందరోజుల పరిపాలనలో అనేక అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న అభివృద్దిని చూసి ఇతర పార్టీలకు చెందిన చాలామంది రాజకీయ నేతలు వైసీపీ తీర్థం...
పరీక్ష రాసిన అభ్యర్థులతో ఏదో ఒక ఫిర్యాదు చేయించాలని మీ అనుకూల మీడియా ఎగ్జామ్ సెంటర్ల చుట్టూ తిరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు కూడా చేశారు ఎవరూ...
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూశారు... కొద్దికాలంగా మూత్రపిండాలతో బాధపడుతూ... ఈ రోజు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మృతి ముఖ్యమంత్రి వైఎస్సార్...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. ఆయన మరణం పార్టీకి తీరని లోటు. కోడెల మరణం నుంచి తమ్ముళ్లు కోలుకోకముందే మరోకీలక నేత...
ఏపీలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పరిస్థితి అద్వానంగా తయారు అవుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రస్తుతం తమ్ముళ్లు సైకిల్ ను...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...