ఎప్పటిలాగానే ఈసారి కూడా తాము ఎగ్జిట్ పోల్స్ నమ్మము అని చెబుతున్నారు సీఎం చంద్రబాబు.. తమకు వెయ్యికి వెయ్యి శాతం గెలుపు వస్తుందని ధీమా ఉందని, తాము ఈ ఎన్నికల్లో గెలుస్తాము అని...
దేశంలో ఎన్నికల పోలింగ్ పూర్తి అయిపోయింది దీంతో ఇక ఎన్నికల ఫలితాల గురించి దేశ వ్యాప్తంగా మీడియాలు సర్వే సంస్ధలు చేసిన సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి.. మరి తాజాగా విడుదల...
రాజకీయంగా కీలక పదవులు అధిరోహించిన నేతలు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా.. ఇక్కడ ఈసారి వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ ఫైట్ జరిగింది.. ఈసారి ఇక్కడగెలుపు ఎవరిది అనే...
వైసీపీ అధికారంలోకి వస్తుంది అని సర్వేలు చెబుతున్నాయి.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి 50 నుంచి 60 సీట్లు కూడా వచ్చే పరిస్దితి లేదు అని చెబుతున్నారు. కాని తెలుగుదేశం నేతలు మాత్రం ...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలో కూడా ఇంతే హాడావుడ చేసింది.. తామే గెలుస్తాం జగన్ సీఎం అని చెప్పారు.. వాస్తవంగా చూసుకుంటే జగన్ సీఎం అవ్వలేదు.. అలాగే 70 సీట్లు...
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన తెలియని వారు ఉండరు.. సీనియర్ ఎన్టీఆర్ అల్లుడు గా ఎన్టీఆర్ కుటుంబానికి పెద్ద అల్లుడిగా ఆయనకు పేరు ఉంది. ఇక ఎన్టీఆర్ ని పార్టీ నుంచి పదవీచిత్యుడ్ని...
తామే గెలుస్తాం మా గెలుపు ఫైనల్ అని చెబుతున్నారు వైసీపీ నేతలు..దీనికి సాక్ష్యాలుగా తమకు వచ్చిన సర్వేలు రిపోర్టులు చూసి చెబుతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీనేతలు మాత్రం ఓపికగా సహనంగా ఉంటున్నారు... కేంద్రంలో...
ఈసారి గోదావరి జిల్లాలో జగన్ ముందు నుంచి పాగా వేయాలి అని అనుకున్నారు, అలాగే రాజకీయం చేశారు. గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లాలో జీరో స్ధానాలు గెలుచుకుంది వైసీపీ, ఇక్కడ 2014 ఎన్నికల్లో...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...