తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు ఫలితాలు రావడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో అసెంబ్లీ అభ్యర్దులు పార్లమెంట్ అభ్యర్దులతో రివ్యూ మీటింగ్ జరుపుతున్నారు.. అలాగే ఎక్కడెక్కడ పోలింగ్ ఎలా జరిగింది ఫలితాలు...
ఏపీలో ఈసారి గెలిచేది ఎవరు, ఎవరు గెలుస్తారు, అలాగే కింగ్ మేకర్ ఎవరు అవుతారు.. ఇలాంటి విషయాల పైనే చర్చ జరుగుతోంది.. ముఖ్యంగా ఏపీలో జగన్ కు అన్ని మీడియా సంస్దలు అలాగే...
తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు పట్టుకొమ్మలు, గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ బంపర్ మెజార్టీ సాధించింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఏకంగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 కి 15 స్ధానాలు...
నిజమే 40 ఏళ్లు రాజకీయాంగా ఎన్నో చూశారు చంద్రబాబు.. ఎంత ధీమా ఉంటే కచ్చితంగా 120 పైగా స్ధానాలు గెలుస్తాం అని చెబుతారు.. మరో పక్క దేశంలో పలు రాష్ట్రాల్లో నాయకుల...
2014 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ, మోదీ, పవన్ కలిసి పోటీ చేసిన సమయంలో అసలు జగన్ చరిష్మా ముందు వీరు ముగ్గురు ఎగిరిపోతారు అని, కచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తారు...
వైసీపీ నాయకులు కొందరు అత్యుత్సాహం చూపించి ఈ ఎన్నికల్లో తాము గెలుస్తాము అని చెబుతున్నారు.. అయితే తెలుగుదేశం పార్టీ నేతలపై అదే పనిగా విమర్శలు కూడా చేస్తున్నారు.. తాము కచ్చితంగా అధికారంలోకి వస్తాము...
వైయస్ జగన్ గెలిస్తే సీఎం ఆయనే, ఇక మంత్రులుగా ఎవరు ఉంటారు అంటే జిల్లాకు ఇద్దరి పేర్లు ఇప్పటికే సోషల్ మీడియాలో అభిమానులు తెలియచేశారు.. వారికి పక్కాగా మంత్రి పదవులు వస్తాయి...
తెలుగుదేశం పార్టీ ఈసారి గోదావరి జిల్లాలో భారీ మెజార్టీ వస్తుంది అని చెప్పుకుంటోంది.. కాని వాస్తవంగా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున మెజార్టీ స్ధానాలు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...