ఏపీలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేసేలా ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. కానీ ఇసుక మాఫీయా మాత్రం ఆకాశమే హద్దులా విచ్చలవిడిగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఇసుక...
Tanuku Anna Canteen | తణుకులోని అన్న క్యాంటీన్లో ప్లేట్లను మురికి నీటితో కడుగుతున్న వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. పేదోడంటే టీడీపీకి చులకన అని, అందుకే...
గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలేదన్న కోపంతో తమను మాజీ మంత్రి బాలినేని(Balineni Srinivasa Reddy) ఎంతో బాధిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా కొత్తపట్నానికి చెందిన అనేక మంది వాపోతున్నారు. ఓటు వేయలేదన్న కక్ష్యతోనే...
వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ సమావేశంలో సీఎం చంద్రబాబు(Chandrababu) కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గత ప్రభుత్వం తరహాలో కాకుండా ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి...
Anagani Satya Prasad | మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన అగ్నిప్రమాదంపై కూటమి సర్కార్ చాలా సీరియస్గా ఉంది. ఇది కచ్ఛితంగా కుట్రపూరిత ఘటనే అని నమ్ముతోంది. దీని వెనక ఎవరు...
ఆంధ్రప్రదేశ్కు కేంద్రం బడ్జెట్లో కీలక కేటాయింపులు చేసిందని, రాజధాని నిర్మాణం కోసం రూ.15 వేల కోట్లు ఇస్తుందని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్(Pemmasani Chandra Sekhar) పునరుద్ఘాటించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్ట్కు ఎంత...
వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి(Chevireddy Mohith Reddy)ని శనివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల పోలింగ్ తర్వాత టీడీపీ నేత పులివర్తి నాని(Pulivarthi Nani)పై జరిగిన హత్యాయత్నం కేసులో చెవిరెడ్డిని...
తన తీరు మార్చుకున్నానని సీఎం చంద్రబాబు(Chandrababu) తెలిపారు. గంటల తరబడి సమీక్షలు నిర్వహించే సంప్రదాయానికి స్వస్తి పలికానని, ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే కఠినంగా ఉంటానని నేతలు, అధికారులను స్పష్టం చేశారు. అనంతరం రాష్ట్రంలో...
టీడీపీ అభిమానులు పార్టీ ఆవిర్భావ వేడుకలను రెండు రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని(Mangalagiri) పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన 43వ టీడీపీ ఆవిర్భావ...
భద్రతా దళాలు, మావోయిస్టు కేడర్ల మధ్య జరిగిన కాల్పుల్లో భారీగా మావోయిస్టులు మరణించారు. శనివారం ఛత్తీస్గఢ్లోని(Chhattisgarh) సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్...