ప్రజా సేవే ధ్యేయంగా దూసుకెళ్తున్న నేతల్లో నారా లోకేష్(Nara Lokesh) పేరు తప్పకుండా ఉంటుంది. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆయన ప్రతి రోజూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం...
కొంతకాలంగా వివాదాలకు కేంద్రంగా ఉన్న నటి శ్రీరెడ్డి(Sri Reddy). ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీకి మద్దుతగా వీడియోలు పెట్టి ఆమె బాగా ఫేమస్ అయిపోయారు. శనివారం ఆమెపై కర్నూలు మూడో టౌన్...
Visakha Files | విశాఖ నగరంలో వైసీపీ భారీ స్థాయిలో భూదందాలకు పాల్పడిందని టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు ఆరోపించారు. వైసీపీ తన ఐదేళ్ల హయాంలో చేసిన భూదందాలకు...
తల్లికి వందనం పథకాన్ని తమ ప్రభుత్వం అటకెక్కించలేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వంపై బ్లూ మీడియా బురదజల్లడానికి ప్రయత్నిస్తుందని, అందులో భాగంగానే తల్లికి వందనం విషయంలో...
వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని ప్రధాని మోదీ(PM Modi ) తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పీలేరు బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని.. ఎన్డీఏ అధికారంలోకి రాగానే ఇలాంటి...
ఏపీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా జనసేన పార్టీకి తమ మద్దతును ఉపసంహరించుకుంటున్నట్లు టీడీపీ నేత, మహాసేన రాజేష్(Mahasena Rajesh) ప్రకటించారు. ముస్లిం రిజర్వేషన్ల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఫుల్ స్పీడ్లో ఉండగా, అభివృద్ధికి బ్రేక్ పడిందని ప్రధాని మోదీ(PM Modi) విమర్శించారు. రాజమండ్రి రూరల్ వేమగిరిలో ఏర్పాటుచేసిన కూటమి సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన...
ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరుకుంది. ఓ వైపు అధికార వైసీపీ, మరోవైపు టీడీపీ కూటమి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. తాజాగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)...
టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case) కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అప్పుడు గుంటూరులోని ప్రభుత్వ జనరల్...