ఏపీ, తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి భువనేశ్వరి(Nara Bhuvaneswari) నామినేషన్ వేశారు. హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణ తన సతీమణి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరగుతోంది. అన్ని పార్టీల అధినేతలు నువ్వానేనా అనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో...
గత ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా...
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ఈటీవీ ఛానల్ పేరుతో జరుగుతున్న ఫేక్ ప్రచారంపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ఫేక్ పరిశ్రమను వైసీపీ తెరపైకి...
సైకో జగన్ను అధికారం నుంచి దించడానికే మూడు పార్టీలు కలిశాయని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తెలిపారు. అగ్నికి ఆయువు తోడయినట్లు టీడీపీకి పవన్(Pawan Kalyan) తోడయ్యారని.. తనకు అనుభవం ఉంటే పవన్కు పవర్...
మంత్రి రోజాపై టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) తీవ్ర విమర్శలు చేశారు. ప్రజాగళం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుత్తూరు సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడొక...
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సర్వ శక్తులు ఒడుతున్నారు. ఇందులో భాగంగా జనసేన, బీజేపీతో పొత్తులు పెట్టుకున్నారు. అలాటే అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరించారు. సర్వేలు, సామాజికవర్గాల...
ఎన్నికల వేళ ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన పి.గన్నవరం నియోజవర్గం జనసేనకు వెళ్లిపోయింది. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో నియోజకవర్గ నేతలతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...