ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. శాసనసభలో బిల్లులు అమోదం పొందాయి.. అయితే శాసనమండలిలో చైర్మన్ ఆ బిల్లులను సెలక్ట్...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కి త్వరలో బిగ్ షాక్ తగల నుంది... త్వరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సుమారు 75...
రాజధాని అమరావతిలో సీఐడీ కేసులు కలకలం రేపుతున్నాయి... తాజాగా రాజధాని అసైండ్ భూము విషయంలో సరికొత్త కుంభకోణం వెలుగు చూసింది...
తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే నారాయణలు గతంలో బలవంతంగా...
ఏపీలో రాజకీయంగా ఇప్పుడు శాసన సభ శాసన మండలిలో ఈ రాజధాని బిల్లుపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో ముందుకు సాగిన ఈ బిల్లు ఇప్పుడు మండలిలో మాత్రం ముందుకు వెళ్లలేదు, చంద్రబాబు...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం... తాజాగా రాజధాని అభివృద్ది వికేంద్రీకరణ...
నిన్న శాసన మండలిలో జరిగిన రాద్దాంతం తెలిసిందే.. అయితే వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య ఎలాంటి సంఘటన జరిగింది అసలు మండలిలో ఏం జరిగింది అనేది ఎవరికి తెలియలేదు.. ఓ పక్క లైవ్...
మొత్తానికి మూడు రాజధానుల విషయంలో సీఆర్డీయే బిల్లు సెలక్ట్ కమిటీ నిర్ణయం ఇవన్నీ నిన్నటి వరకూ పెద్ద ఎత్తున రచ్చకెక్కాయి.. తాజాగా ఈ బిల్లు సెలక్ట్ కమిటీకి రిఫర్ చేశారు మండలి చైర్మన్...
మూడు రాజధానుల ఏర్పాటు అంశాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మంగా తీసుకుంది... ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అడ్డుకుని తీరాలనే ప్రయత్నం చేస్తోంది... మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రధాన ప్రతిపక్ష టీడీపీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...