ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా ఆమె పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాజధానిని అమరావతిలో ఉంచాలని...
రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ అక్కడి రైతులు కొద్దికాలంగా ధర్నాలు ర్యాలీలు చేస్తున్న సంగతి తెలిసిందే... ఈ ధర్నాలు రోజు రోజుకు ఉద్రిక్తం అవుతున్నాయి... వీరికి మద్దతుగా ప్రతిపక్ష టీడీపీ అలాగే...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టికి చెందిన 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విప్లవాత్మమైన అమ్మఓడి పథకాన్ని ప్రారంభించారు... ఈ పథకం ద్వారా అర్హులు అయిన ప్రతీ ఒక్క తల్లికి 15 వేలు...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది... ఉత్తరాంధ్ర అభివృద్దిని అడ్డుకునే వారు ఎవరైనా ఉద్యమ చక్రాలకింద నలిగిపోవాల్సిందేనని అన్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్...
తాజాగా...
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై ఏమైనా వైసీపీ విమర్శలు చేస్తే జనసేనాని వెంటనే కౌంటర్ ఇస్తారు... అలాగే జనసేనానిపై ఏమైనా కౌంటర్ వేస్తే, వారికి తిరిగి రివర్స్ కౌంటర్ వేస్తారు చంద్రబాబు, తాజాగా...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న డోర్లన్ని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్లోజ్ చేశారు... పార్టీలో చేరాలనుకునే వారికి సవాలక్ష కండీషన్లు పెట్టారు... అయినా కూడా తాము...
త్వరలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ ప్లాన్ వేయనున్నట్లు ఇటు పార్టీ వర్గాల్లో అటు సోషల్ మీడియాలోను వార్తలు వస్తున్నాయి.. ఇప్పటికే జగన్ మూడు రాజధానుల ప్రకటకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...