అంతపురం మాజీ టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ప్రధాని మోదీకి భారీ కండీషన్లు పెట్టారు... తాజాగా ఆనంతపురం జిల్లాలో ఆర్అండ్ బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ను...
బోస్టన్ కమిటీ జీఎన్ రావు కమిటీని భోగి పండుగ రోజునాడు మంటలలో వేయాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న సంగతి తెలిసిందే... అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మంత్రి కొడాలి...
తెలుగుదేశం పార్టీ నాయకుడు సీనియర్ లీడర్ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజకీయంగా అడుగులు మారుతున్నాయి అని వార్తలు వినిపిస్తున్నాయి, తనని వైసీపీ టార్గెట్ చేసింది అని భావిస్తున్న జేసి తెలుగుదేశం...
కొద్దిరోజుల క్రితం టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిన శర్మ టీడీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే... పార్టీలో అంతర్గత విభేదాలు, కొన్ని ఇబ్బందుల వలన ఆమె టీడీపీకి రాజీనామా చేశానని...
మజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జీఎన్ రావు కమిటీపై అలాగే బోస్టన్ కమిటీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు... తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ......
బోస్టన్ కన్సల్టెంట్ గ్రూప్ కమిటీపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు... బీసీజీ కమిటీకి తలా తోకా ఉందా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు... తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు...
విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు... రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు...
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ కు హాజరు అయ్యారు... టీడీపీ అధికారంలోకి వస్తే పోలీసులతో బూట్లు నాకిస్తామన్న వ్యాఖ్యలపై ఆయనపై...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...