అమరావతి రాజధానిలో ఇన్ సైడర్ ట్రెండింగ్ జరిగిందని వైసీపీ కొద్దికాలంగా ఆరోపణలు చేస్తునే ఉంది... ఇలీవలే ఇన్ సైడర్ ట్రెండింగ్ కు పాల్పడిన వారి పేర్లను వారు అమరావతిలో తక్కువ ధరకు కొన్న...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వైసీపీ సర్కార్ త్వరలో మరో బిగ్ షాక్ ఇవ్వనుందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకు.... 2019 ఎన్నికల్లో 175 అసెంబ్లీ...
2019 ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఆ పార్టీనుంచి మూడో ఎమ్మెల్యే కూడా టీడీపీకి టాటా చెప్పాలని...
ఏపీలో మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చిన తర్వాత అధికార వైసీపీ పై తెలుగుదేశం జనసేన విమర్శలు చేస్తున్నారు రాజధాని తరలించడానికి వీలు లేదు అని రాజధాని రైతులు కూడా బీష్మించుకున్నారు మరోపక్క...
ఈ రోజు కొత్త సంవత్సరం వేడుకలకు తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు దూరంగా ఉన్నారు.. టీడీపీ నేతలకు కూడా పిలుపునిచ్చారు.. రాజధాని రైతులు నిరసన దీక్షలో ఉంటే పండుగ...
అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుడు, సప్తగిరుల శ్రీనివాసుడు ఆనందనిలయుడ్ని దర్శించుకోవాలి అని భక్త కోటి పులకిస్తారు.. వేల మైళ్ల దూరం మొక్కులు తీర్చుకునేందుకు శ్రీనివాసుని ఆనంద నిలయానికి వస్తారు.. అయితే ముఖ్యంగా ధనవంతులు...
ఆంధ్రప్రదేశ్ లో వేలాది రైతు కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ సారి నూతన సంవత్సర వేడుకలకు తెలుగుదేశంపార్టీ దూరంగా ఉండాలని నిర్ణయించుకుందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు...
నూతన...
ప్రస్తుతం ఏపీలో మూడు రాజధానులు వ్యవహారంపై ప్రతిపక్షాలుపై అధికార నాయకులు అధికార నాయకులపై ప్రతపక్ష నాయకులు విమర్శలు చేసుకుంటున్నారు... తాజాగా అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సవాల్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...