అసెంబ్లీ సమావేశాల సమయంలో ఇటు మాజీ మంత్రి లోకేష్ పై , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై సటైర్ల వర్షం కురిపిస్తోంది ప్రభుత్వం... తాను 40 ఏళ్ల సీనియర్ అనుభవం అని చెప్పే...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మరో రెండు నెలల్లో రాజ్యసభ సీట్ల పందేరం జరగనుంది అని తెలుస్తోంది ఈసారి రెండు సీట్లు రానున్నాయి. ఈ రెండు వైసీపీకి వచ్చే అవకాశం ఉంది అని తెలుస్తోంది....
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెంచిన ఆర్టీసీ ఛార్జీలు సామాన్యులకు పెనుభారంగా మారిందని టీడీపీ నేత ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఆరోపించారు. దీంతో ప్రజలపై సంవత్సరానికి...
ఏపీ అసెంబ్లీ సీతాకాల సమావేశాల్లో వాడీ వేడిగా సాగుతున్నాయి.... అధికార నేతలు ప్రతిపక్ష నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు... ఇదే క్రమంలో ఎమ్మెల్యే టీడీపీ రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ జగన్మోహన్...
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేసిన వ్యాఖ్యలకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది... తాజాగా మాజీ హోంత్రి చినరాజప్ప మాట్లాడుతూ.... చంద్రబాబు నాయుడును అలాగే లోకేశ్ ను విమర్శించే అర్హత వంశీకి లేదని అన్నారు......
ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చాలా తేడా ఉందని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే అప్పల రాజు అన్నారు... చంద్రబాబు నాయుడు...
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ఉల్లి ధరపై వాడీ వేడి చర్చ జరిగింది... ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు కలుగజేసుకుని ఉల్లికోసం రైతు బజార్లో ప్రజలు కిలో మీటర్లు మేరా నిలబడాల్సి వస్తుందని అన్నారు.......
ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.... అసెంబ్లీ సమావేశాల బ్రేక్ టైమ్ లో ఆమె మీడియాతో మాట్లాడుతూ........
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...