ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) సమక్షంలో జూపల్లి కాంగ్రెస్లో చేరారు. అనంతరం...
గతకొంతకాలంగా కాంగ్రెస్లో చేరడానికి తీవ్రంగా ప్రయత్నించిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఎట్టకేలకు పార్టీలో చేశారు. ఇవాళ(ఆగష్టు 3) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకున్నారు....
తాను కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరబోతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై నల్గొండ ఎంపీ, మాజీ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) మారోసారి సీరియస్ అయ్యారు. తనపై గడిచిన...
ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలు నీట మునిగి ప్రజల జీవన విధానం ఆగమైంది. తాజాగా.....
Revanth Reddy | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తెలుగు రాష్ట్రాల ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల గ్రామాలకు గ్రామాలే నీటమునిగిపోగా.. అనేక మంది వరదల్లో గల్లంతు...
హైదరాబాద్ గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత వాతావరణ నెలకొంది. ఎన్నికల కమిటీలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar)కు చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆదివారం ఆందోళనకు దిగారు. ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ కీలకంగా...
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy Venkat Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం హైదరబాద్లోని వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశం...
తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. ‘రైతుతో రాజకీయం చేయడానికి బీఆర్ఎస్...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...