Tag:Telangana elections

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు హైకోర్టులో ఊరట

తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌(RS Praveen Kumar)కు హైకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయనను అరెస్టు చేయొద్దంటూ పోలీసులకు న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. కాగా...

తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచింది ఎంతమంది అంటే..?

Telangana Elections | తెలంగాణ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. బుధవారంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియగా 608 మంది పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో బరిలో మొత్తం 2,290 మంది...

రూపాయి ఖర్చు పెట్టలేను.. ఈటల రాజేందర్ ఆవేదన

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్(Eatala Rajender) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో రూపాయి ఖర్చు పెట్టే పరిస్థితుల్లో లేనని తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో...

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు

ఉమ్మడి ఏపీతో పాటు తెలంగాణలో గత 25 ఏళ్లు వెనక్కి తిరిగి చూస్తే ముగ్గురే సీఎంలు గుర్తుకు వస్తారని మంత్రి కేటీఆర్(KTR) తెలిపారు. హైదరాబాద్ తాజ్ దక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్...

ముగిసిన నామినేషన్ల పరిశీలన.. కీలక నేతల నామినేషన్లు తిరస్కరణ

Telangana Elections |తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన ఘట్టం ముగిసింది. నామినేషన్ల పరిశీలన సోమవారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు 4,798 మంది నామినేషన్లు నమోదుకాగా.. 608 మంది అభ్యర్థుల...

మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన తుల ఉమ

బీజేపీకి రాజీనామా చేసిన తుల ఉమ(Thula Uma) బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి కేటీఆర్(KTR) ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బీసీల పట్ల బీజేపీ...

ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

ఎస్సీ వర్గీకరణ అంశంపై ప్రధాని మోదీ(PM Modi) సంచలన ప్రకటన చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన మాదిగల విశ్వరూప సభ(Madiga Vishwarupa Mahasabha)లో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం...

కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. పాల్వాయి స్రవంతి రాజీనామా

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎంపీ దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె, మునుగోడు కీలక నేత పాల్వాయి స్రవంతి(Palvai Sravanthi) పార్టీకి రాజీనామా...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...