ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు(Monsoons) కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. రుతుపవనాల రాకకు...
బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తమ పార్టీ ఇతర రాష్ట్రాల్లోనూ విజయ పరంపరను కొనసాగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు....
ఒడిశా రైలు ప్రమాదంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) స్పందించారు. ప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన చెందారు. ఈ ఘటనలో 278 మంది అమాయక ప్రయాణికులు చనిపోవడం...
Telangana |వేసవి సెలవులు ముగిసి.. స్కూళ్లు ప్రారంభం అవుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2023-24) నుంచి 6 నుంచి...
విపక్షాలపై మంత్రి కేటీఆర్(KTR) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. తెలంగాణ కన్నా ఉత్తమ పాలన ఏ రాష్ట్రంలో ఉందో చెప్పాలని చాలెంజ్ చేశారు....
Hyderabad |మద్యం తాగి వాహనాలు నడపరాదని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది మారడం లేదు. జరిమానాలు, జైలు శిక్ష వేస్తామన్నా వారిలో మార్పు రావడం లేదు. దీంతో హైదరాబాద్(Hyderabad) పోలీసులు ఓ కఠిన...
Telangana |తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం సమీపంలో విభాగాధిపతులకు ట్విన్ టవర్స్ ఏర్పాటు చేయడానికి పూనుకున్నారు. ఇప్పటికే ఈ నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయా...
ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏపీలో మూడు రోజులు పాటు భారీ వర్షాలు(Rain Alert) పడే అవకాశం ఉందని...
ఎస్ఎల్బీసీ ఘటనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha).. సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా ప్రశ్నించారు. ప్రమాదం జరిగి ఐదు రోజులు ముగిసినా దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం...