సికింద్రాబాద్(Secunderabad)లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం ఘటనలో ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతదేహాలకు గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్ట్ అనంతరం మృత దేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా సికింద్రాబాద్ స్వప్న లోక్...
టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్(Minister KTR) స్పందించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పేపర్ లీకేజీ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకుంటున్న విపక్షాలపై తీవ్ర...
Minister Harish Rao |రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చాపకింద నీరులాగా విస్తృతంగా వ్యా్ప్తిస్తుండటంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్యారోగ్య సిబ్బందికి మంత్రి హరీశ్...
TSPSC Cancels Group 1 |తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయం తీసుకుంది. పేపర్ లీక్ వ్యవహారం నేపథ్యంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష సహా మరో రెండు పరీక్షలను...
AVN Reddy |ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. మహబూబ్ నగర్ - హైదరాబాద్- రంగా రెడ్డి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి...
సికింద్రాబాద్లోని స్వప్నలోక్(Swapnalok Secunderabad) కాంప్లెక్స్ బిల్డింగ్లో గురువారం సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. బిల్డింగ్ 7, 8 అంతస్థుల్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన దుకాణాదారులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు....
Mahesh Kumar Goud |తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీక్ అయిన వ్యవహారం కలకలం రేపుతోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇప్పటికే టీఎస్పీఎస్సీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు...
Telangana Corona Cases |అంతరించిపోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆరు రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. వైరస్...
కుంభమేళా నిర్వహణలో లోపాలున్నాయంటున్న ప్రతిపక్ష నేతలను పందులు, రాబందులతో పోల్చారు ఉత్తర్ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). దీనిపై తాజాగా సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్...
తెలంగాణలో దేశంలోనే మొట్టమొదటి “లైఫ్ సైన్సెస్ పాలసీ”ని తీసుకురానున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రకటించారు. తెలంగాణలో దేశ విదేశాల పెట్టుబడులకు సులభతరమైన పారిశ్రామిక విధానం,...