హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్(NIMS) ఆసుపత్రిలో నర్సులు ఆందోళనకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట మంగళవారం భారీ సంఖ్యలో నర్సులు బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి....
తనకు వస్తున్న బెదిరింపు ఫోన్ కాల్స్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) డీజీపీకి లేఖ రాశారు. కొన్నిరోజులుగా ఎనిమిది నంబర్ల నుంచి ఫోన్లు చేస్తున్న అగంతకులు.. తనను చంపేస్తామని అంటున్నట్టు లేఖలో...
భారత రాష్ట్ర సమితి(BRS) శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) కీలక సందేశం పంపించారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల ఏడాది కావడంతో అందరూ జనాల్లో విస్తృతంగా పర్యటించాలని...
Revanth Reddy |టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాన్ని రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు సీరియస్గా తీసుకున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో అనేక అక్రమాలు...
YS Sharmila |గత నాలుగైదు రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాల కారణంగా రాష్ట్రంలో భారీగా పంటనష్టం జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల ఎకరాల్లో రైతులు పంటనష్టపోయారని ప్రతిపక్షాలు...
Revanth Reddy |టీఎస్పీఎస్సీ పేపర్ల లీక్ ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోన్న సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఇది వ్యక్తుల తప్పిదం కాదని, ఇందులో పెద్ద పెద్ద...
MLA Jagga Reddy |గత మూడ్రోజులుగా కురుస్తోన్న అకాల వర్షాలకు నష్టపోయిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు కోరారు. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్లో కాంగ్రెస్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...