జమ్మూకశ్మీర్(Jammu Kashmir)లోని కుప్వారా జిల్లాలోని సరిహద్దుల్లో శుక్రవారం ఉదయం ఉగ్రవాదులు, ఆర్మీ, పోలీసుల ఉమ్మడి పార్టీల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. నియంత్రణ రేఖ సమీపంలోని జుమాగుండ్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారని భద్రతా బలగాలకు సమాచారం...
ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి అని ఎప్పుడైనా ఎక్కడైనా దాడులు చేసే అవకాశం ఉందని ఇంటిలిజెన్స్ హెచ్చరించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో తిరుమలలో కూడా ఉగ్రవాద దాడులు జరగవచ్చని హెచ్చరికలు జారీ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...