సెప్టెంబర్ 28న రాష్ట్రవ్యాప్తంగా పూజలు చేయాలంటూ వైసీపీకి వైఎస్ జగన్(YS Jagan) పిలుపునివ్వడంపై మంత్రి అచ్చెన్నాయుడు(Atchannaidu) ఘాటుగా స్పందించారు. శ్రీవారి లడ్డూ తయారీలో వైసీపీ చేసిన మహాపాపం ఊరికే పోదంటూ శాపనార్థాలు పెట్టారు....
Pawan Kalyan - Tirumala Laddu | తిరుమల లడ్డూ ప్రసాద తయారీలో కల్తీ నెయ్యి వినియోగం ప్రస్తుతం సంచలనంగా మారింది. దేశవ్యాప్తంగా ఇదే చర్చనీయాంశంగా మారింది. అసలు టీటీడీలో వినియోగించిన నెయ్యిలో...
తిరుమల లడ్డూ(TTD Laddu) ప్రసాద కల్తీ అంశంపై తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది. ఈ అంశానికి నిరసనగానే బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్.. తాడెపల్లి...
శ్రీవారి లడ్డూ(Tirumala Laddu) ప్రసాదంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక అప్డేట్ ఇచ్చింది. కల్తీ నెయ్యి వినియోగంతో లడ్డూ ప్రసాదం అపవిత్రమైందంటూ వస్తున్న వార్తలపై స్పందిస్తూనే.. దేవస్థానం ప్రసాద పవిత్రకు సంబంధించి అప్డేట్...
దేశమంతా రామ నామ స్మరణతో మార్మోమోగుతోంది. తన జన్మ భూమిలో ఆ బాలరాముడు శాశ్వతంగా కొలువు దీరే అమృత ఘడియలకు వేళాయింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది....
తిరుమల కు వెళ్లిన వారు ఎవరైనా శ్రీవారి లడ్డూ ప్రసాదం కచ్చితంగా తీసుకుంటారు. ఇక బంధువులు, మిత్రులు అందరికి ఇస్తారు. తిరుపతి వెళితే లడ్డూ ప్రసాదం కూడా ఇరుగుపొరుగు వారు అడుగుతారు. అంత...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...