దేశమంతా రామ నామ స్మరణతో మార్మోమోగుతోంది. తన జన్మ భూమిలో ఆ బాలరాముడు శాశ్వతంగా కొలువు దీరే అమృత ఘడియలకు వేళాయింది. జై శ్రీరామ్ నినాదాల మధ్య రాములోరి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది....
తిరుమల కు వెళ్లిన వారు ఎవరైనా శ్రీవారి లడ్డూ ప్రసాదం కచ్చితంగా తీసుకుంటారు. ఇక బంధువులు, మిత్రులు అందరికి ఇస్తారు. తిరుపతి వెళితే లడ్డూ ప్రసాదం కూడా ఇరుగుపొరుగు వారు అడుగుతారు. అంత...
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...