తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయని తి.తి.దే. అధికారులు ప్రకటన విడుదల చేసారు.వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
జూలై 3, 10, 17, 24, 31వ తేదీల్లో శనివారం...
తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాథ్ దాస్ కుటుంబ సమేతంగా ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. సాంప్రదాయం ప్రకారం తొలుత బాలాలయ వరహాస్వామి వారిని దర్శించుకున్నారు.
అనంతరం కుటుంబ సమేతంగా...
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో జూన్ 18వ తేదీ శుక్రవారం పుష్పయాగం జరుగనుంది. కోవిడ్ - 19 వ్యాప్తి నేపథ్యంలో ఆలయంలో ఏకాంతంగా పుష్పయాగం నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా జూన్ 17న సాయంత్రం 5...
తిరుమల శ్రీ వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్. ఎన్.వి.రమణ దంపతులు. నిన్న గురువారం తిరుమలలో ఏకాంత సేవలో వీరు పాల్గొన్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం...
వచ్చే జూన్ 1వ తేదీ నుంచి జులై 31వ తేదీ వరకు తిరుమలకు చేరుకునే నడక మార్గాన్ని టిటిడి అధికారులు మూసివేయనున్నారు.
అలిపిరి నడక మార్గం మరమ్మతు పనులు చేపట్టాల్సి ఉంది. అక్కడక్కడ నడక...
పవిత్రమైనపుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి అలిపిరి గెటు వద్ద మద్యం, మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు అధికారులు ...కారులో మద్యం బాటిల్లు, చికెన్ తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు పట్టుబడ్డారు..
నిందితుడు ఓ మీడియా...
తిరుమల అంటే వెంటనే వెంకన్న గుర్తు వస్తారు ... ఆయన దర్శనం చేసుకున్న తర్వాత స్వామి ఆలయం పక్కన ఉండే అన్నదాన సత్రంలో అన్నదనాం చోటుకి వెళ్లి భక్తులు భోజనం చేస్తారు, ఆ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...