తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకున్న యాత్రికులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం ధైర్యం చెప్పారు. వర్షాలు తగ్గి భక్తులను...
అలిపిరి నుంచి తిరుమలకు శుక్రవారం ఉదయం నుంచి ఒక మార్గంలో వాహనాల రాకపోకలను పునరుద్ధరించినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల నుంచి తిరుపతికి దిగే ఘాట్ రోడ్డు లో విరిగిపడ్డ కొండచరియలను...
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో ఉండేది. కరోనా దాటికి తిరుమల కూడా వెలవెలబోతోంది. కొవిడ్ ఉధృతి తగ్గి దేశమంతా సాధారణ పరిస్థితుల్లోకి వస్తున్నప్పటికీ నేటికీ మోస్తరు...
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి వారి ఆలయంలో శుక్రవారం నవగ్రహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.
ఇందులో భాగంగా...
తిరుమలకు వెళ్ళే భక్తులు తప్పనిసరిగా ఇవి తీసుకుని వెళ్ళండి. 300 /- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు, లేదా ఉచిత సర్వ దర్శనం టిక్కెట్లు (దర్శనం టిక్కెట్లు లేనిదే కొండ మీదకు అనుమతి...
ఉచిత సేవలకు మంగళం అంటూ పత్రికల్లో వచ్చిన వార్తలకు టిటిడిప ఒక ప్రకటన జారీ చేసింది. ఆ ప్రకటన యదాతదంగా దిగువన ఇస్తున్నాం.. చదవండి.
భక్తులకు అందించే ఉచిత సేవలకు టీటీడీ మంగళం పలికిందని...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...