రాష్ట్రంలో ముమ్మరంగా సాగుతోన్న వ్యాక్సినేషన్ ప్రక్రియకు అధికారులు రేపు సెలవు ప్రకటించారు. దీపావళి పండుగ సందర్భంగా రేపు కొవిడ్ వ్యాక్సినేషన్కు విరామం ఇస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఎల్లుండి నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ యథావిధిగా...
కరోనా విషయంలో అనేక కంపెనీలు టీకాలను ముందుకు తెచ్చాయి. అయితే కొందరు తొలి డోస్ లో ఒక కంపెనీ టీకా, రెండో డోసులో ఇంకో కంపెనీ టీకా వేయించుకున్నట్లు సమాచారం అందుతున్నది. ఇలా...
కరోనా సెకండ్ వేవ్ తో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో తెలిసిందే. ఇప్పుడు కరోనా థర్డ్వేవ్ ముప్పు పొంచి ఉంది. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కూడా తెలియచేస్తున్నారు. ఇక...
దేశ వ్యాప్తంగా కరోనా టీకాలు వేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికే పెద్ద వయసు వారికి అందరికి కూడా టీకా వేస్తున్నారు. 60 ఏళ్లు దాటిన వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నారు. అయితే ఈ సమయంలో...
లక్షలాది మంది ప్రాణాలను తీసుకుంటున్న మాయదారి కరోనా వైరస్ జన్మ స్థలం చైనాలో గుట్టు చప్పుడు కాకుండా మస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది... వ్యాక్సిన్ తయారీ కోసం అనేక దేశాలు...
కరోనా నుంచి ప్రపంచం ఎప్పుడు బయటపడుతుందా అని అందరూ వేచిచూస్తున్నారు.. ఇప్పటికే పది నెలలు అయింది ఈ వైరస్ పుట్టి, ఇక కోట్లాది మందికి సోకింది, అయితే ఈ వ్యాక్సిన్ కోసం ప్రపంచం...
ఈ కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది, ఎప్పుడు వ్యాక్సిన్ వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు, అయితే అందరి కంటే ముందు కరోనా వ్యాక్సిన్ తీసుకువచ్చింది రష్యా .. ఈ రేసులో ముందున్న రష్యా వ్యాక్సిన్...
ఇప్పటికే రష్యా కరోనాకి వ్యాక్సిన్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే, దాదాపు 9 నెలలుగా అన్నీ దేశాలు కూడా వ్యాక్సిన్ పై పరిశోధనలు చేస్తున్నాయి, ఈ సమయంలో కరోనాపై పోరాటంలో భాగంగా రష్యా ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...