వైసీపీ నేత విడదల రజిని(Vidadala Rajini), సీనియర్ ఐపీఎస్ అధికారి పి. జాషువా(IPS Jashuva), మరికొందరిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ఒక రాతి వ్యాపారి నుంచి...
వైసీపీ పార్టీ ని వీడడంపై మర్రి రాజశేఖర్(Marri Rajashekar) స్పష్టతనిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన అనంతరం వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై మండిపడ్డారు. జగన్ హామీలను ఇస్తారు కానీ నిలబెట్టుకోలేరని...
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు(Prathipati Pulla Rao) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఒలింపిక్స్లో జూదం నిర్వహిస్తే ఏపీ అగ్రస్థానంలో ఉండేదని ఎద్దేవా చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ ఛాంపియన్గా...
టీడీపీ అధినేత చంద్రబాబు పై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని(Vidadala Rajini) ఫైర్ అయ్యారు. పల్నాడులో కుల రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దిగజారుడు రాజకీయాలకు చంద్రబాబే ఒక నిదర్శనమని మండిపడ్డారు....
2019 ఎన్నికల్లో చిలకలూరి పేట ఎమ్మెల్యే గ గెలిచిన విడుదల రజని వైసీపీ కార్యకలాపాలలో చాల యాక్టీవ్ గ ఉంటున్నారు . ఎప్పటికప్పుడు జనాల్లో తిరుగుతూ వారితో మాట్లాడుతూ ఆమె...
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam)’ పథకానికి ఎస్సీ సంక్షేమాభివృద్ధి శాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ మేరకు...
ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార ఘటన పై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud), ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. గాంధీ హాస్పిటల్ లో ట్రీట్మెంట్...