ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులు తున్నారు... రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలంటే కనీసం 20 సంవత్సరాలు పడుతుందనే ఉద్దేశంతో చాలామంది నేతలు...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ కొద్దికాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే... ఒక య్యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం వైసీపీ ఎంపీ బాలశౌరి బీజేపీలో...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిందే వేదం... అది తూచా తప్పకుండా అములు చేయిస్తారు ఎంపీ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డిలు... కానీ తాను జగన్...
ఈ మధ్య వైసీపీ ఎంపీలు బీజేపీ నేతలతో ఆ పార్టీ నాయకులతో చాలా సయోధ్యగా ఉంటున్నారు.. దీంతో చాలా వరకూ వైసీపీ నుంచి బీజేపీలోకి ఎంపీల చేరికలు ఉంటాయా అని అందరూ చర్చించుకున్నారు.....
తాజాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఆ పార్టీ ఎంపీ షాక్ ఇచ్చారు... రాష్ట్ర వ్యాప్తంగా పేద విద్యార్థులకు ఆంగ్ల విద్యాబోధన అందించాలని సర్కార్...
ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం నేతలు అందరూ వైసీపీ వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే, అయితే వైసీపీ నేతలు కూడా ఇప్పుడు మరో పార్టీ వైపు చూస్తున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 అయిందో లేదో అప్పుడే ఆ పార్టీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి.. దీంతో కార్యకర్తల మధ్య విభేదాలకు కారణం అవుతున్నాయి.. గతంలో ఎన్నడు లేని...
ఎన్నికల సమయంలో ఓటర్లకు మాత్రం నాయకులు కన్ఫూజన్ తీసుకువస్తున్నారు.. నిన్నటి వరకూ ఓ పార్టీలో ఉన్ననేతలు ఇప్పుడు ఆ పార్టీ కండువా మార్చి వెంటనే పక్క పార్టీలో చేరిపోతున్నారు.. తాజాగా ఇలానే టీడీపీ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...