ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... ఇటీవలే టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై...
నేరగాళ్ళ ఆట కట్టించినా కూడా వారు ఆటలు సిగిస్తునే ఉన్నారు... అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని త్వరలో మీ అకౌంట్ బ్లాక్ అవుతుందని వెంటనే మీ కార్డ్ లేదా అకౌంట్ నంబర్ చెప్పాలని...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య మరోసారి వాగ్వివాదం చోటు చేసుకుంది... మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11 వర్ధంతి నేడు... రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహానికి...
కరోనా విజృంభిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు వరుస షాక్ లు తగులుతున్నాయి.. ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలోకి చేరిని సంగతి...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు... పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ... చంద్రబాబు...
ఇరు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తోంది.. ముఖ్యంగా ఏపీలో కరోనా కేసులు రోజుకు 10 వేల కేసులు నమోదు అవుతున్నాయి... దీంతో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు... ఈ మాయదారి మహమ్మారి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ కొద్దికాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే... ఒక య్యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం వైసీపీ ఎంపీ బాలశౌరి బీజేపీలో...
ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు ఊరట లభించింది... ఇటీవలే ఆయన బెయిల్ కోసం వేసిన పీటీషన్ పై తాజాగా న్యాయస్థానం విచారించి బెయిల్ మంజూరు చేసింది......
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...