గతంలో 24 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ తాజాగా అనకాపల్లి అభ్యర్థిని ప్రకటించింది. ఆ స్థానానికి డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు(Budi Mutyala Naidu) పేరును అధికారికంగా వెల్లడించింది. కొప్పుల వెలమ...
ఎన్నికల వేళ ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని అయోమయ స్థితి నెలకొంది. తాజాగా సీఎం జగన్కు అత్యంత నమ్మకస్తురాలైన వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ చైర్...
వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు(Arani Srinivasulu) ప్రకటించారు. రాజీనామా లేఖను సీఎం జగన్కు పంపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలో కాపులకు...
వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం(Gummanur Jayaram) తెలుగుదేశం పార్టీలో చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇవాళ ఉదయమే వైసీపీకి...
అధికార వైసీపీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్(Vasantha Krishna Prasad) టీడీపీలో చేరారు. కృష్ణప్రసాద్కు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు....
అధికార వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు (Magunta Sreenivasulu reddy) ప్రకటించారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రకాశం జిల్లాలో మాగుంట...
టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్దిపై మంత్రి ధర్మాన ప్రసాద్ రావు (Dharmana Prasad Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి....
టీడీపీ-జనసేన పొత్తు కుదిరిన రోజే వైసీపీ కాడి వదిలేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. అభ్యర్థుల ఉమ్మడి జాబితాను ప్రకటన సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ "‘రాష్ట్ర భవిష్యత్ కోసమే జనసేనతో ఈ కలయిక....
నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి...