కియా కంపెనీపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ తాజాగా ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ...
రాష్ట్రంలో ఇంచుకూడా...
ఈ మధ్య ఏ చిన్న కార్యక్రమం చేసినా రాజకీయాలకు సంబంధించి అప్ డేట్ అయినా, మొత్తం ఫేస్ బుక్ ద్వారానే తెలుసుకుంటున్నారు.. అందుకే సోషల్ మీడియాలో చాలా మంది యాక్టీవ్...
తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్సీ నారాలోకేష్ టీడీపీ తరపున పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే, అయితే ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భద్రత తగ్గించారు.
తాజాగా మరోసారి...
అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్లరామకృష్ణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు... మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధానిపేరుతో 29 గ్రామాలకు చెందిన రైతులనుంచి భూములు తీసుకున్నారని ఆరోపించారు... ఈ...
అమరావతిలో రైతులు దీక్షలు ఆందోళనలు ఉద్యమాలకు 50 రోజులు పూర్తి అయ్యాయి, అయితే జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమయంలో వారికి వెన్నంటి ఉన్నారు, కచ్చితంగా రాజధాని తరలింపు జరగదని...
ఏపీ రాజకీయాల్లో శాసనమండలి రద్దు గురించి బాగా చర్చ జరుగుతోంది. మరీ ముఖ్యంగా జగన్ ఈ సమయంలో తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం నేతలు తమ పదవులు కోల్పోతున్నారు.. ఏకంగా నారాలోకేష్ కూడా తన...
సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బీజేపీ చాలా మంది ఎంపీల మద్దతు కూడగట్టుకుంది. కొందరు దీనిని వ్యతిరేకిస్తే మరికొందరు దీనిని స్వాగతిస్తున్నారు.. ఏపీలో వైసీపీ కూడా పార్లమెంట్లో ఈ బిల్లుకు మద్దతు...
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి శాసనమండలి రద్దు చేయడంతో ఇక తాము సాధించాము అని వైసీపీ నేతలు ఆలోచిస్తున్నారు, కాని దీనికి టీడీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు, ఇల్లు అలకగానే...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...