శాసనమండలి కొనసాగించాలా లేక రద్దు చేయాలా అనే దానిపై మరికాసేపట్లో క్లారిటీ రానుంది... దీంతో ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు పదవి పోగోట్టుకోవడంకంటే వైసీపీలో చేరి పదవిని కాపాడుకోవడం బెటర్ అని...
త్వరలో ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు మరికొందరు ఎమ్మెల్సీలు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చెరేందుకు సిద్దంగా ఉన్నారా అంటే అవుననే అంటున్నారు ఆ పార్టీ ప్రధాన...
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టీడీపీ ఎమ్మెల్సీ బుద్దావెంకన్న కౌంటర్ ఇచ్చారు... ఇటీవలే విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చేసుకుని చంద్రబాబునాయుడును టార్గెట్ చేస్తు పలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే... రాజకీయ భిక్ష పెట్టిన...
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీపై ఇటీవలే పలు ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అప్పగించిన ఎస్వీబీసీ చైర్మన్ పదవికి ఆయన రాజీనామా చేసిన సంగతి...
రాజకీయాల్లో కొన్ని సంఘటనలు ఎవరూ ఊహించలేరు.. ముఖ్యంగా ప్రజలే ఇక్కడ ఫైనల్ , నాయకుల చేతిలో ఏమీ ఉండదు ఆచితూచి మాట మాట్లాడాలి అడుగు వేయాలి ...ఒకసారిరాంగ్ స్టెప్ వేస్తే...
మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్రాప్ లో టీడీపీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు పడొద్దని పోతుల సునీత స్పష్టం చేశారు... తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... శాసనమండలిని టీడీపీ రాజకీయ...
తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీకి చెందిన తమ్ముళ్లు ఒక్కొక్కరు ఇతర పార్టీల్లోకి జారుకుంటున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే చాలామంది మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారికి ఉన్న పరిచయాలతో బీజేపీ...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహంతో ఉన్నారని వార్తలు వస్తున్నాయి.. శాసనసభలో బిల్లులు అమోదం పొందాయి.. అయితే శాసనమండలిలో చైర్మన్ ఆ బిల్లులను సెలక్ట్...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...