దళితులకు శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు(Thota Trimurthulu) 18 నెలల జైలు శిక్ష, రూ.2లక్షల జరిమానా...
సీఎం జగన్(YS Jagan)పై రాయితో దాడి చేసిన ఘటనపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఘటన గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రాయి వేసిన వ్యక్తి గురించి...
ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరగుతోంది. అన్ని పార్టీల అధినేతలు నువ్వానేనా అనే రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అటు అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో మరో ఐదు రోజుల్లో...
ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు(Kondeti Chittibabu) ఆ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో...
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారో చెప్పాలని సీఎం జగన్(YS Jagan) నిలదీశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో నిర్వహించిన 'మేమంతా సిద్ధం' సభలో ఆయన ప్రసంగించారు. జిత్తులమారి...
రోడ్డు సౌకర్యం లేక బిడ్డ మృతదేహాన్ని మోసుకుంటూ ఓ తండ్రి 8 కిలోమీటర్లు నడిచి వెళ్లిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఇప్పటికే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నారు....
జనసేన పార్టీకి రాజీనామా చేసిన పోతిన మహేశ్(Pothina Mahesh) వైసీపీలో చేరారు. విజయవాడ నుంచి తను అనుచరులతో ర్యాలీగా గుంటూరు జిల్లాలోని సీఎం జగన్ 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రం క్యాంప్ దగ్గరికి...
ఎన్నికల సమయంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi Krishna Mohan) ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...