ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఆయ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన...
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఏకంగా 151 సీట్లను గెలుచుకోవడం యావత్ దేశాన్నే ఆశ్చర్య పరిచింది. అసలు ఇంతటి ఘన విజయం ఎలా సాధ్యమైందని ఇప్పుడు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఆసక్తిగా ఇక్కడి రాజకీయాల్ని గమనిస్తున్నారు....
మొత్తానికి ఏపీలో ఎన్నికలు ముగిసిపోయాయి అర్ధరాత్రి వరకూ ఫలితాల పై కొన్నిచోట్ల ఉత్కంఠ కొనసాగింది, కాని చాలా చోట్ల ఆధిక్యతతో వైసీపీ గెలిచింది, ముందు నుంచి ఉన్న స్పీడే వైసీపీ కనిపించింది చివరకు...
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీవిజయ భేరి మోగించింది అని చెప్పాలి, 150 సీట్లు గెలుచుకునే దిశగా జగన్ ఉన్నారు, ఇక ఇప్పటికే గెలిచిన అసెంబ్లీ అభ్యర్దులు వైసీపీ తరపున ఎవరు అనేది...
ఏపీ సీఎం చంద్రబాబు ఈ ఎన్నికల్లో కేంద్రంలో చక్రం తిప్పారు అనే చెప్పాలి.. సీఎంగా ఆయన ఏపీకి మరోసారి ప్రమాణస్వీకారం చేయడం పక్కా అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. ఇక ఏపీలో...
ఎన్నికలు అంటేనే పార్టీలో నేతలు జంపింగ్ లు ఉంటాయి... ముఖ్యంగా ఆపార్టీ తరపున సీటు సాధించి తర్వాత పార్టీ మారిన పరిస్దితి ఈసారి కనిపించింది అని చెప్పాలి.. వీరు అందరూ ఇప్పుడు తెగ...
రాజకీయంగా కీలక పదవులు అధిరోహించిన నేతలు ఉన్న జిల్లా ప్రకాశం జిల్లా.. ఇక్కడ ఈసారి వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పెద్ద ఎత్తున పొలిటికల్ ఫైట్ జరిగింది.. ఈసారి ఇక్కడగెలుపు ఎవరిది అనే...
ఏపీలో ఏ సర్వేలు చూసినా వైసీపీ అధికారంలోకి రావడం పక్కా అని చెబుతున్నాయి.. తెలుగుదేశం పార్టీ నేతలు కూడా కొన్ని చోట్ల గెలుపు కష్టం అని భావిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ నేతలు ...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...