వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎగ్జిట్ పోల్స్ గురించి పెద్ద ఎత్తున చర్చిస్తున్నారు.. పార్టీ నేతలు సీనియర్లతో మంతనాలు జరిపారు ..అయితే సీనియర్లు కూడా ఈ సర్వేలు నమ్మలేం అని ఇప్పటికే తెలియచేశారు....
ఈ రోజు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ కానున్నాయి , దేశంలో అన్ని దశల ఎన్నికలు పూర్తి అయిపోతాయి, ఇక పోలింగ్ ముగిసిన వెంటనే జాతీయ మీడియాలు సర్వేలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తాయి.....
తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఎన్నికలు అయిన తర్వాత కూడా విమర్శలు చేస్తున్నారు. ఒకరిపై ఒకరు విమర్శల బాణాలు సందించుకుంటున్నారు.. తాజాగా ఇదే అంశం ఏపీలో చర్చకు...
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈసారి కచ్చితంగా సీఎం అవ్వనున్నారు అని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇక వైసీపీ నేతలు అలాగే ప్రజలు కూడా ఇది వాస్తవం...
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...