గల్లీలో మళ్ళీ మళ్ళీ పెళ్ళిలాగా... తెలుగుదేశం పార్టీ రద్దు చేసిన బాక్సైట్ తవ్వకాలని మళ్ళీ రద్దు చేయడం, టీడీపీ భూమిపూజ చేసిన టీసీఎల్ కి మళ్ళీ భూమిపూజ చేయడం, టీడీపీ తెచ్చిన కియా...
ఆంద్రప్రదేశ్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా చోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు... తాజాగా ఆయన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై జనసేన పార్టీ న్యూ పంచులు వేసింది... గతంలో తెలుగు...
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు...రైతు రుణమాఫీకి ఇచ్చిన జీవోను రద్దు చేయడం దారుణమని...
ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి సమీపంలో కృష్ణా నది కరకట్టపై ఉన్న నివాసం అక్రమ నిర్మాణం అని సీఆర్డీఎ అధికాలు గతంలో తేల్చి చెప్పారు......
ఉభయ గోదావరి జిల్లాలు టీడీపీ, వైసీపీ నాయకులకు కీలకం ఈ రెండు జిల్లాల్లో ఏ పార్టీ అయితే మెజార్టీ స్థానాలను గెలుచుకుంటుందో ఆ పార్టీదే అధికారం అని అంటుంటారు. 2014 ఎన్నికల్లో టీడీపీ...
ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ... ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సంచలన సవాల్ విసిరింది... రెండేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ పనులను పూర్తి చేసి చూపిస్తామని ఇరిగేషన్ శాఖ...
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలను చేపట్టినప్పటినుంచి సైలెంట్ గా తనపని తాను చేసుకుంటు వెళ్తున్నారు... ఇటీవలే వందరోజులు పరిపాలన కూడా పూర్తి చేసుకున్నారు. ఈ వందరోజుల పరిపాలనలో ఆయన...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...