ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వంలో తొలిసారి 25 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చెయ్యబోతున్నారు. ఇందుకు ముహూర్తం ఖరారైంది. శనివారం ఉదయం 11.49 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. సెక్రటేరియట్ ప్రాంగణంలోనే కొత్త మంత్రులతో...
వైసీపీ ఎల్పీ సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేస్తున్నారు ముఖ్యంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రస్తుతం దేశం మొత్తం మనవైపే చూస్తుందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో...
ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటినుంచి ఆయ శాఖలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులతో అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఆయన...
ఏపీలో సీబీఐకు అనుమతి ఇస్తూ జగన్ ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోకి సీబీఐకు అనుమతి నిరాకరిస్తూ జీవో తీసుకువచ్చింది. కేంద్రం ఏకపక్షంగా కక్షసాధింపుగా రాష్ట్రంలో టీడీపీ నేతలపై...
ఏటా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తానని ఎన్నికల వేళ ప్రకటించిన వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడంతోనే మాట నిలబెట్టుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు వ్యవసాయం, అనుబంధ శాఖ...
దరువు .కామ్ ఆన్ లైన్ వెబ్ మీడియాలో సంచలనం..ఇటు తెలంగాణ రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో ప్రజల తరపున ప్రజా గొంతుకై ప్రజావాణిని ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడూ చేరవేస్తూ ప్రజలకు మంచి...
ఏపీలో అధికారంలోకి వచ్చి మంచి జోష్ మీదున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రి వర్గం ఏర్పాటు చేసిన వెంటనే సమావేశం అయ్యేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 8వ తేదీన మంత్రివర్గ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...