ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ తాజా మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియా సాక్షిగా మరోసారి సంచలన సవాల్ విసిరారు. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్...
కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతంలో కంటే ఫుంజుకుంది అని, ఇక్కడ వైసీపీ నేతలు చెప్పడం కాని డవలప్ మెంట్ చేసేది ఏమీ లేదు అని విమర్శించారు మంత్రి ఆదినారాయణ రెడ్డి.....
శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ నేతలు అన్నీ సెగ్మెంట్ల పై ఫోకస్ చేశారు ముఖ్యంగా జిల్లాలో ఈగ్మెంట్లలో 8 సీట్లు పక్కా అని చెబుతున్నారు, మరి గెలుపు ఎవరిదో చూడాలి
రాజాం -...
జమ్మలమడుగులో తెలుగుదేశం పార్టీకి చుక్కలు కనిపిస్తున్నాయి.. ఓపక్క రామసుబ్బారెడ్డితో ఆధినారాయణరెడ్డి ప్రచారం చేస్తున్నా, కింది ఉన్న కేడర్ సపోర్ట్ చేస్తారా లేదా అనే అనుమానం పెరిగిపోయింది. ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డికి...
వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చేస్తారు అని ప్రజలు అనుకుంటున్నారు... కాని అనుభవం ఉన్న చంద్రబాబు వల్ల మాత్రమే ఏమైనా సాధ్యం అవుతుంది అని చెబుతున్నారు తెలుగుదేశం నేతలు.. ముఖ్యంగా...
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి తెలుగుదేశం పార్టీ కచ్చితంగా గెలుస్తుంది అని ప్రజల రెస్పాన్స్ చూస్తే తెలుస్తుంది అంటున్నారు పార్టీ నాయకులు...ముఖ్యంగా సర్వేలు అన్నీ పెయిడ్ సర్వేల అని జగన్ కు నిజంగా...
ఏపీలో ఈ ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలుపు ధీమా అని ఓ పక్కా ఎల్లో మీడియా పబ్లిసీటీ చేస్తోంది.. మరో పక్క తెలుగుదేశం పార్టీకి 50 సీట్లు కూడా రావు అని,...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...