ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ విధానాలను, వైఫల్యాలను ఎండగడుతున్నారు. తాజాగా ఎన్నికల సమయంలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని తప్పు...
జిల్లాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం నర్సీపట్నం(Narsipatnam) నియోజకవర్గం ములగపుడి గ్రామంలో జరిగిన రచ్చబండ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిలకు ఓ కార్యకర్త నుంచి ఊహించని...
తనకు ప్రభుత్వం భద్రత కల్పించడం లేదని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) చేసిన విమర్శలపై ప్రభుత్వం స్పందించింది. ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకుంది. షర్మిల అభ్యర్థన మేరకు ఆమె...
తనకు చెడు జరగాలని కోరుకుంటున్నారా? ఏదైనా ప్రమాదం జరగాలని అనుకుంటున్నారా? అంటూ సీఎం జగన్ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) ప్రశ్నించారు. బాపట్లలో జరగనున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్...
ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి(YS Jagan Mohanreddy), ప్రతిపక్షనేత చంద్రబాబు(Chandrababu)కు లేఖలు రాశారు. విభజన హామీలు అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
లేఖలోని ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila), వైఎస్ సునీత(YS Sunitha) లపై సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ట్రోల్స్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) స్పందించారు. "మహిళలను అవమానించడం,...
ఏపీకి ప్రత్యేకహోదా కోసం కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) నడుం బిగించారు. ఏపీసీసీ చీఫ్ అయిన రోజు నుంచే ప్రత్యేకహోదాపై ఆమె తన గళం గట్టిగా వినిపిస్తున్నారు. ఈ అంశాన్ని...
ఏపీలో ఎన్నికల వేళ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైయస్ షర్మిల(YS Sharmila) ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ(TDP), వైసీపీ(YCP)లపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా సీఎం జగన్పై విరుచుకుపడుతున్నారు. బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్ర...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...