ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) YSR పార్టీకి కొత్త అర్థం చెప్పారు. Y అంటే వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy), S అంటే సాయిరెడ్డి(Vijayasai Reddy), ఆర్ అంటే R రామకృష్ణారెడ్డి(Sajjala...
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల(YS Sharmila) మరోసారి వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ఏపీసీసీ కార్యాలయంలో ఆమె జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ...
వైఎస్సార్ కుటుంబాన్ని సీఎం జగన్ చీల్చారంటూ ఏపీసీసీ చీఫ్ వైయస్ షర్మిల(YS Sharmila) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ కుటుంబం...
పార్టీ బలోపేతమే లక్ష్యంగా జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన ఏపీసీసీ చీఫ్ షర్మిల(YS Sharmila) శ్రీకాకుళం జిల్లా పలాసలో పర్యటించారు. పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. రాష్ట్రంలో...
ఏపీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వైయస్ షర్మిల(YS Sharmila).. పార్టీ బలోపేతంపై ఇక దృష్టి పెట్టారు. మంగళవారం నుంచి జిల్లాల పర్యటనకు ఆమె శ్రీకారం చుట్టారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి వైఎస్సార్...
ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల(YS Sharmila) బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగించారు. తాను పార్టీలోకి రావాలని కోరుకున్న...
వైఎస్ షర్మిల కొడుకు వైఎస్ రాజారెడ్డి(Raja Reddy), ప్రియా అట్లూరి(Priya Atluri) ల నిశ్చితార్థ వేడుక గురువారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ వీరి ఎంగేజ్మెంట్ కి వేదిక...
ఏపీ కాంగ్రెస్ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు(Gidugu Rudra Raju) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను AICC చీఫ్ మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) కి పంపించారు. వైఎస్ షర్మిలకి ఏపీ కాంగ్రెస్...
విద్యాశాఖలో 1532 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు సీఎం రేవంత్(Revanth Reddy). వీటిలో 1292 జూనియర్ లెక్చరర్స్, 240 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు ఉన్నాయి....
అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టిందో వివరించడానికి ప్రారంభం కానున్న బడ్జెట్ సమాశాలు మంచి అవకాశమని రేవంత్ రెడ్డి అన్నారు. అసెంబ్లీలో...
2025-2026 ఆర్థిక సంవత్సరానికి గానూ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ను(Telangana Budget) ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. మార్చి 19న రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది కాంగ్రెస్ సర్కార్. స్పీకర్...