Tag:ysrcp

రాష్ట్ర రుణ ప్రణాళిక ఆవిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌..!!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్‌ఎల్‌బీసీ) జరిగింది. ఈ సందర్భంగా 2019-20 రాష్ట్ర రుణ ప్రణాళిక (బ్యాంకింగ్)ను సీఎం ఆవిష్కరించారు....

అసెంబ్లీ లో నోరు జారిన రాపాక… !!

జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ నోరు జారటంతో ఆ మాటలకు వైసీపీ తీవ్ర స్థాయిలో స్పందించింది. రాపాక మాట్లాడుతూ... మిత్రపక్షం బీజేపీని ఒప్పించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకురావాలని అధికార వైసీపీని...

నీతి ఆయోగ్ లో జగన్ ప్రస్తావించిన అంశాల్లో ఇదే హైలైట్.. అమలైతే.. సూపర్.. !!

జగన్ ఈరోజు నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యి ఆయా రాష్ట్రాల సమస్యలను గురించి ఈ సమావేశంలో పేర్కొన్నారు. జగన్...

వైసిపి కి బాలయ్య భలే కౌంటర్‌ ఇచ్చాడుగా..!!

ఏపీ రాజకీయాల్లో బంట్రోతు వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యేలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలను బంట్రోతు అనడం సరికాదన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా.. ప్రజాప్రతినిధులంతా...

బంట్రోతు అన్న చెవిరెడ్డి: చంద్రబాబు ఆగ్రహం.. బొట్టు, చీర పంపాలా? అంటూ జగన్ కౌంటర్..!!

తనను చంద్రబాబు బంట్రోతుగా వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అభివర్ణించడంపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ గా ఏకగ్రీవంగా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్ ను తాను గౌరవంగా కుర్చీవరకూ...

చంద్రబాబు ను ఆడుకున్న రోజా.. అక్రమాలు వెన్నతో పెట్టిన విద్య అంటూ..!!

వైసీపీ ఫైర్‌బ్రాండ్ రోజా ఈజ్‌బ్యాక్..! ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజే తన దైనశైలిలో ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు నగరి ఎమ్మెల్యే రోజా. తమ్మినేని సీతారాం స్పీకర్ కుర్చీని అలంకరించే సమయంలో చంద్రబాబు వేదికపైకి...

త్వరలోనే ప్రజాదర్బార్… వైఎస్ఆర్ బాటలో జగన్..!!

ప్రజల్ని నేరుగా కలిసేందుకు ఏపీ సీఎం జగన్‌ 'ప్రజా దర్బార్‌'కు శ్రీకారం చుట్టనున్నారు. ప్రజల సమస్యలు, ఫిర్యాదుల స్వీకరణకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రోజూ ఉదయం అరగంటపాటు...

పదవి ఇవ్వలేదని అలిగిన రోజాను కల్సిన సీఎం జగన్‌..!!

అమరావతి: తాడెపల్లిగూడెంలోని క్యాంప్ ఆఫీస్‌లో సీఎం జగన్‌ను ఎమ్మెల్యే రోజా కలిశారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక తనకు మంత్రి పదవి వస్తదని ఎమ్మెల్యే రోజా ఆశించారు. అయితే కేబినెట్‌లో ఆమెకు చోటు దక్కలేదు....

Latest news

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది. మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ(ED) ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఏప్రిల్...

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై పెరుగుతున్న భయాలు పెట్టుబడిదారులను బంగారం కొనుగోలు వైపు నెడుతున్నాయి. దీంతో మల్టీ కమోడిటీ...

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...