వైసీపీ అధినేత జగన్ పై బీజేపీ నేతలు విమర్శలు చేయలేదు.. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా విమర్శలు చేయలేదు.. అయితే ఇటు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా ఏపీలో...
ఇదేమిటి పీకే అంటే పవన్ కల్యాణ్ లేదా ప్రశాంత్ కిషోర్ అని అనుకుంటున్నారా.. అసలు పీకేకి తెలుగుదేశం పార్టీకి సంబంధం ఏమిటి అని ఆలోచన చేస్తున్నారా.. అవును మీరు విన్నది నిజమే పీకే...
జగన్ గెలిస్తే చాలా మంది సెటిల్ అయిపోతాము అని భావిస్తున్నారా ? అవును తెలుగుదేశం పార్టీ కూడా ఇదే విమర్శ చేస్తోంది.. జగన్ తో ఇప్పటి వరకూ ఉన్న నేతలు మంత్రులు...
తెలుగుదేశం పార్టీకి ఉభయగోదావరి జిల్లాలు పట్టుకొమ్మలు, గత ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాలో టీడీపీ బంపర్ మెజార్టీ సాధించింది. అంతేకాదు తెలుగుదేశం పార్టీ ఏకంగా పశ్చిమగోదావరి జిల్లాలో 15 కి 15 స్ధానాలు...
నిజమే 40 ఏళ్లు రాజకీయాంగా ఎన్నో చూశారు చంద్రబాబు.. ఎంత ధీమా ఉంటే కచ్చితంగా 120 పైగా స్ధానాలు గెలుస్తాం అని చెబుతారు.. మరో పక్క దేశంలో పలు రాష్ట్రాల్లో నాయకుల...
దేశ వ్యాప్తంగా జగన్ గెలుస్తాడు అని సర్వేలు అన్నీ చెబుతున్నాయి.. మరో పక్క జగన్ కు పెద్ద ఎత్తున ప్రజా అభిమానం వచ్చింది అని, అందుకే ఈసారి మహిళా ఓటర్లు కూడా ఫ్యాన్...
2014 ఎన్నికల సమయంలో కూడా తెలుగుదేశం పార్టీ, మోదీ, పవన్ కలిసి పోటీ చేసిన సమయంలో అసలు జగన్ చరిష్మా ముందు వీరు ముగ్గురు ఎగిరిపోతారు అని, కచ్చితంగా జగన్ అధికారంలోకి వస్తారు...
వైసీపీ అధినేత జగన్ తో బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా భేటీ కానున్నారు అంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి.. దీని వెనుక బలమైన కారణం ఉంది.. ఏపీలో అన్నీ సర్వేలు జగన్ కు...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మేడిగడ్డ బ్యారేజీ(Medigadda Barrage) పై డ్రోన్ ఎగురవేసినందుకు ఆయనపై పెట్టిన కేసును...