నిజాం అరాచక పాలన నుండి విముక్తి లభించి 75 ఏళ్లు అయినా కూడా తెలంగాణ ప్రభుత్వం విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించే సాహసం చేయలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధాని...
నిన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా వీరి భేటీపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని సెన్సేషనల్ కామెంట్స్...
మునుగోడు బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేరుకున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి మునుగోడుకు ప్రత్యేక హెలికాప్టర్ లో సభకు చేరుకున్నారు. అంతకు ముందు ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్ షాకు...
హుజురాబాద్ బైపోల్ అనంతరం తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే కేంద్రం, రాష్ట్రం మధ్య వరి వార్ తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది. ఇప్పుడు బీజేపీ...
భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీలోకి ఆయన చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు...
కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నారని, తర్వాత ఆయన కుమారుడు కేటీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ఢిల్లీ రాజకీయాల పైన కేసీఆర్ కన్ను వేసినట్లు తెలుస్తుంది....
ఎస్ఎల్బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...
ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...