Tag:ఆందోళన

హుస్నాబాద్‌లో హైటెన్షన్..ఆగని గౌరవెల్లి భూనిర్వాసితుల ఆందోళన

తెలంగాణ: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో గుడాటిపల్లిలో భూ నిర్వాసితులు ఆందోళన ఇంకా కొనసాగుతోంది. గౌరవెళ్లి ప్రాజెక్టులో భాగంగా అధికారులు ట్రయల్‌ రన్‌ నిర్వహించేందుకు వెళ్లటంతో వారిని అడ్డుకున్నారు. దీంతో కొన్ని రోజులుగా అక్కడ...

రాత్రి పబ్ లో మా కుమారుడు లేడు?

నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో ప్రముఖుల పిల్లల పేర్లు బయటకు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అందులో గల్లా అశోక్ పేరు...

ఏపీలో కరోనా కల్లోలం..10 వేలకు పైగా కేసులు నమోదు..జిల్లాల వారిగా కేసుల వివరాలివే..

ఏపీలో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో కొత్త వేరియంట్‌తో పాటు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కలిగిస్తోంది. తొలిసారిగా రాష్ట్రంలో 10 వేలకు పైగా కేసులు నమోదు...

తెలంగాణలో విజృంభిస్తున్న కరోనా..కొత్తగా ఎన్ని కేసులంటే?

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తుంది. రోజురోజుకు కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు పెరుగుతుండడం టెన్షన్ కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో మూడో వేవ్‌ మొదలైందనే భయం...

Flash- స్టార్ హీరోయిన్ ఇంట కరోనా కలకలం

కరోనా మహమ్మారి మళ్లీ తన విశ్వరూపాన్ని చూయిస్తుంది.సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించిన మీనా కుటుంబం కరోనా...

కేంద్రం లిఖితపూర్వక హామీ..రైతు సంఘాల కీలక నిర్ణయం

దిల్లీ: ఏడాదికి పైగా రైతులు దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. నూతన సాగుచట్టాలను రద్దు చేయాలన్న రైతుల డిమాండ్‌ను నెరవేరుస్తూ ప్రభుత్వం ఇటీవల ఆ చట్టాలను రద్దు చేసింది. కాగా మరికొన్ని...

సన్నగా ఉంటే వ్యాయామం చేయాలా..వద్దా?

సన్నగా ఉంటే వ్యాయామం అవసరం లేదనే అపోహలో చాలా మంది ఉన్నారు. కానీ సన్నగా, పీలగా ఉన్న వాళ్లు కాస్త ఒళ్లు చేయాలంటే డైట్‌తో పాటు వ్యాయామం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. క్రమం తప్పక...

Latest news

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి వచ్చే నిర్ణయం తీసుకోలేదని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy) అన్నారు....

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. గల్లంతైన వారి స్థితిగతులు...

PM Modi | ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదంపై ప్రధాని ఆరా..

ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆరా తీశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజినీర్లు...

Must read

YV Subba Reddy | జగన్ కి Z ప్లస్ సెక్యూరిటీ ఇవ్వాలి.. ఎవరికీ బయపడి కాదు..!

వైసీపీ అధినేత వైఎస్ జగన్(YS Jagan) ఎవరికో భయపడి అసెంబ్లీ కి...

SLBC ప్రమాదంపై సీఎం స్పెషల్ ఫోకస్

ఎస్‌ఎల్‌బీసీ(SLBC) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడి పరిస్థితులపై...